విక్టరీ వెంకటేష్ 75వ మూవీని శైలేష్ కొలను తెరకెక్కించిన మూవీ సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాగా, ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయిపోయింది సైంధవ్. ఈ మూవ ఫిబ్రవరి 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతుంది.
Tags: Jobs
Entertainment